మధుమేహం (డయాబెటిస్) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. భారతదేశంలో 3.5కోట్లకు పైగా రోగులతో ప్రపంచమధుమేహరాజధానిగా పిలువబడుతున్నది. ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ కలుగచేయగల మధుమేహవ్యాధికి చికిత్స కంటే వ్యాధి నివారణ మేలు. మధుమేహం గురించి ప్రజలను జాగృతం చేసేందుకు నవంబర్14,2009 నాడు ప్రపంచమధుమేహదినం జరుపుకుంటున్న నేపధ్యంలో మధుమేహవ్యాధి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/todaysessay/article-42500
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి