ఆహారం అనగానే మనకు వెంటనే వరిఅన్నం లేదా గోధుమ రొట్టె గుర్తుకువస్తాయి. కానీ నిజానికి పోషకవిలువల రీత్యా, ప్రత్యేకించి ఐరన్, కాల్షియం, ఫైబర్(పీచుపదార్ధం), యాంటి-ఆక్సిడెంట్స్ లభ్యతరీత్యా వరి, గోధుమల కంటే చాలా రకాల చిరుధాన్యాలు మెరుగైనవి. ఉదాహరణకు రాగులు(తైదలు) వరిబియ్యంకంటే 30రెట్లు అధికంగా కాల్షియం కల్గిఉంటాయన్న విషయం మీకు తెలుసా ? వాతావరణసమతూకం కాపాడటంలో, పోషకవిలువలరీత్యా, మెట్టభూములలోసైతం, రసాయన ఎరువుల అవసరం లేకుండా మానవారోగ్యానికి అత్యంత సహాయకారిగా ఉండే
చిరుధాన్యాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి