సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పేరుతో ఇటీవల భారతప్రభుత్వ ఆరోగ్యమంత్రిత్వశాఖ సహకారంతో " మెర్క్ " అనే బహుళజాతి మందులకంపెని చేపట్టిన డెమో ప్రాజెక్టు వివాదాస్పదమైంది. ప్రత్యేకించి ఖమ్మంజిల్లా భద్రాచలం తదితర గిరిజన ప్రాంతాల్లో ఈ వాక్సిన్ వేయబడ్డ కౌమరదశలోని ఆడపిల్లలు కొందరు తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడంతో ఈ అంశం అందరి దృష్టికీ వచ్చింది. ఈ వ్యాక్సిన్ గురించి పూర్వాపరాలు తెలుసుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-47983
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి