30, డిసెంబర్ 2010, గురువారం

బి.టి.వంగ - భారతదేశ ప్రజలు

ఇటీవల భారతప్రభుత్వ జన్యు సాంకేతిక పరిజ్ఞాన ఆమోద సంఘం జన్యు పరివర్తిత వంగ ను ప్రవేశపెట్టేందుకు ఆమోదించింది. దీనిపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇటువంటి బి.టి.వంగ వినియోగం వల్ల రైతులకు కలిగేనష్టాలు, ఈ పంటను తిన్నందువల్ల ప్రజలకు కలిగే అనారోగ్య సమస్యలు అనేకం. ఈ నేపధ్యంలో బి.టి.వంగ విశేషాలను తెలుకుకుందాం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://www.prajasakti.com/protection/article-72649

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి