సాధారణంగా మనం తినే ఆహారంలో ఎక్కువశాతం కార్బోహైడ్రేట్స్(పిండిపదార్ధాలు) ఉంటాయన్నది మనందరకీ తెలిసిందే. అయితే అన్ని రకాల పిండిపదార్ధాలూ ఒకేలాగ రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను పెంచవు. సరళ పిండిపదార్ధాలకు గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువుండటం వల్ల త్వరగా రక్తంలో షుగర్ నిల్వలు పెరుగుతాయి. సంక్లిష్ట పిండిపదార్ధాలకు గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువుండటం వల్ల నిదానంగా, క్రమంగా రక్తంలో షుగర్ నిల్వలకు దారితీస్తాయి. కనుక మధుమేహరోగులు తప్పనిసరిగా గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? ఏ యే పిండిపదార్ధాల గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత ? అనే విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
http://www.prajasakti.com/protection/article-82234
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి